వంద కిలోమీటర్లకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 100 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ ఘట్టానికి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వేదికగా నిలిచింది. 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఘట్టంలో ఇది తొలి మైలురాయి కావడంతో, లోకేశ్ బంగారుపాళ్యంలో శిలాఫలకం ఆవిష్కరించారు. కాగా, యువగళం పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా పోలీసులు… లోకేశ్ కాన్వాయ్ లోని 3 వాహనాలను సీజ్ చేశారు. లోకేశ్ బంగారుపాళ్యంలో ప్రవేశించిన […]

వంద కిలోమీటర్లకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s