
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 100 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ ఘట్టానికి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వేదికగా నిలిచింది. 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఘట్టంలో ఇది తొలి మైలురాయి కావడంతో, లోకేశ్ బంగారుపాళ్యంలో శిలాఫలకం ఆవిష్కరించారు. కాగా, యువగళం పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా పోలీసులు… లోకేశ్ కాన్వాయ్ లోని 3 వాహనాలను సీజ్ చేశారు. లోకేశ్ బంగారుపాళ్యంలో ప్రవేశించిన […]
వంద కిలోమీటర్లకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర